Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసుల హక్కులు పరిరక్షించాలి

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 07, 2026 5:46 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
ఆదివాసుల హక్కులు పరిరక్షించాలి - Udayam
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కనకనేరు ఎస్‌టి కాలనీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, భూములు, జీవన విధానాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అటవీ హక్కుల చట్టం, పోక్సో, బాల్య వివాహాల నిషేధం, అవగాహన చేశారు.

Comments

G
Loading comments...