వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు. కొమరం భీమ్ విగ్రహానికి నివాళులర్పించారు. సెప్టెంబర్ 7 నుంచి వివిధ ఐటీడీఏ కేంద్రాల్లో మార్చ్లు నిర్వహించనున్నట్లు డా. మైపతి అరుణ్కుమార్ తెలిపారు.
ఆదివాసీల హక్కుల పరిరక్షణ, పోడు భూములకు పట్టాలు, సాగునీరు, ఉద్యోగాల్లో వాటా తదితర డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

