Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో బ్యాంకు ఉద్యోగుల ధర్నా

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 11, 2026 1:20 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో బ్యాంకు ఉద్యోగుల ధర్నా - Udayam
ఆదిలాబాద్‌: ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని కోరుతూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు శుక్రవారం నగరంలోని ఎస్‌బీఐ శివాజీచౌక్‌ శాఖ ఎదుట బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఐబీఏతో కుదిరిన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, పని భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు విలాస్‌ మద్దతు తెలిపారు. పలు బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...