వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో 750 మంది లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 6 వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
అర్హత ఉండి పథకం అందని వారికి తక్షణమే పరిశీలించి మంజూరు పత్రం అందజేస్తామని షబ్బీర్ అలీ భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

