వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి గరిష్ఠ ధర క్వింటాకు రూ.9,851 నమోదైంది. రెండు రోజులుగా రూ.10 వేలకుపైగా ఉన్న ధర గురువారం సుమారు రూ.150 తగ్గింది.
వేరుశనగ రూ.8,900, ఆముదాలు రూ.6,263, పూల విత్తనాలు రూ.5,701 ధర పలికాయి. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

