Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆడిటోరియం నిర్మాణానికి నిధులు మంజూరు

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 4:43 PM మహబూబ్‌నగర్General
ఆడిటోరియం నిర్మాణానికి నిధులు మంజూరు - Udayam
పాలమూరు వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ఆడిటోరియం నిర్మాణం కోసం MNS గ్రూప్ అధినేత డా. మన్నె సత్యనారాయణరెడ్డి ముందుకొచ్చారు. తాను ప్రకటించిన రూ.10 కోట్ల విరాళంలో భాగంగా తొలి విడతగా రూ. కోటి చెక్కును అందజేసినట్లు వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ వెల్లడించారు. ఈ అత్యాధునిక ఆడిటోరియం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...