వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ - కరీంనగర్ రైల్వే లైన్ గతంలో మంజూరైందని మాజీమంత్రి KTR అన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని తెలిపారు. HYD - మనోహరాబాద్ వరకు పనులు పూర్తయ్యాయని చెప్పారు.
గత రెండున్నరేళ్లలో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. సమయం గడుస్తున్నా కొద్దీ ప్రాజెక్ట్ అంచనాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్ సిరిసిల్ల నేతన్నలకు ఎంతో ప్రయోజనం అని చెప్పారు.
Comments
Loading comments...

