వార్తలకు తిరిగి వెళ్లండి

సంతమాగులూరులో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువకు విడుదల చేసిన నీరు సోమవారం ప్రకాశం జిల్లా సరిహద్దులోని అద్దంకి బ్రాంచ్ కెనాల్ 18/0 మైలురాయికి చేరింది.
950 క్యూసెక్కుల నీరు చేరినట్లు సంతమాగులూరు ఎన్ఎస్పీ డీఈ లక్ష్మీనారాయణ తెలిపారు. 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి దిగువన ఉన్న 120 తాగునీటి చెరువులో నింపుతామన్నారు.
Comments
Loading comments...

