వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. గత 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్న దంపతులు పేదలు దాచుకున్న డబ్బులను ఎగ్గొట్టారని బాధితులు ఆరోపించారు.
ఇల్లు ఖాళీ చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా దంపతులను బాధితులు పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...

