Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ప్రయోజనాలకు రూ.7 కోట్ల భూమి విరాళం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 10:44 AM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
ప్రజా ప్రయోజనాలకు రూ.7 కోట్ల భూమి విరాళం - Udayam
హుకుంపేట ప్రాంతంలో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు వడ్డాది గౌరి సుమారు 2,400 చదరపు గజాల భూమిని ఈపీడీసీఎల్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అధికారి సామ్యూల్ తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం విలువైన భూమిని నిస్వార్థంగా విరాళంగా అందించడం అభినందనీయమని సామ్యూల్ పేర్కొన్నారు. ప్రజా అవసరాల కోసం భూమిని ఇవ్వడం గొప్ప విషయమన్నారు.

Comments

G
Loading comments...