Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో రూ.500 బొమ్మ నోట్లు కలకలం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 30, 2026 3:57 PM విజయనగరంGeneral
విజయనగరంలో రూ.500 బొమ్మ నోట్లు కలకలం - Udayam
విజయనగరం ఎన్‌సీఎస్‌ జంక్షన్‌ నుంచి పంచముఖ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో రూ.500 నోట్లు చెల్లాచెదురుగా కనిపించి కలకలం రేపాయి. సమీపంలో బ్యాంకులు, ఏటీఎంలు ఉండటంతో వాటిని తీసుకునేందుకు పలువురు ఎగబడ్డారు. అనంతరం అవి బొమ్మ నోట్లు అని తేలింది. పెళ్లి ఊరేగింపులో వధూవరులపై చల్లిన నోట్లు అవేనని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...