వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో ఈనెల 26 నుంచి 28 వరకు జరగనున్న 50 ఏళ్ల విమలక్క కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 50 గంటల ప్రజా కళా జాతరను బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు
ఈ ప్రత్యేక కార్యక్రమంలో 50 గంటల పాటు ఏకధాటిగా ఆటపాటలు, ప్రజా కళారూపాలతో కళా ప్రదర్శనలు కొనసాగనున్నాయి
Comments
Loading comments...

