Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10-12 తరగతుల విద్యార్థులకు 5 లక్షల సిమ్‌లు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 3:23 PM జాతీయంGeneral
10-12 తరగతుల విద్యార్థులకు 5 లక్షల సిమ్‌లు - Udayam
హర్యానా ప్రభుత్వం 10-12 తరగతుల విద్యార్థుల కోసం 5 లక్షల డేటా సిమ్‌ కార్డుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేసే ట్యాబ్లెట్లలో వీటిని ఉపయోగించనున్నారు. సెప్టెంబర్‌ 7న సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌ విద్యా వనరులకు విద్యార్థులకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...