వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి 5.64 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. సుప్రీంకోర్టులో 96 వేలకుపైగా కేసులు పెండింగ్లో ఉండగా, హైకోర్టుల్లో 30 ఏళ్లకుపైగా పెండింగ్లో ఉన్నవి 80,660 ఉన్నాయని తెలిపింది.
కేసుల సంక్లిష్టత, సాక్ష్యాలు, న్యాయవాదుల సహకారం వంటి అంశాల వల్ల జాప్యం జరుగుతోందని వివరించింది.
Comments
Loading comments...
