వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ గిరిజన క్రీడా పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు గురువారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 200 మంది బాలురు, బాలికలు పాల్గొన్నారు.
వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 45 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటున్నారు.
Comments
Loading comments...

