వార్తలకు తిరిగి వెళ్లండి

నాందేడ్ నుంచి నిజామాబాద్ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో 6 టౌన్ పోలీసులు జన్నేపల్లి రైల్వే గేట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు అనుమానాస్పద కారును ఆపి తనిఖీ చేయగా ఇద్దరు పారిపోయే యత్నం చేశారు. వారిని అదుపులోకి తీసుకొని సోదా చేయగా 4 కిలోల గంజాయి లభించింది.
నిందితులు నాందేడ్ కు చెందిన రాజేందర్, సద్దాంగా గుర్తించారు. గంజాయి స్వాధీనం చేసుకొని వారని అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

