వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని 33 గ్రామ పంచాయతీల్లో చేయూత పెన్షన్ కోసం 355 మంది దరఖాస్తు చేసుకున్నారు. వెరిఫికేషన్ను ఎంపీడీవో మహేశ్వరరావు బుధవారం కారాముంగి గ్రామంలో ప్రారంభించారు. లబ్ధిదారులను నేరుగా కలిసి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 25 వరకు వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు.
ఐదుగురు అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి, అర్హులైన వారిని గుర్తించి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు.
Comments
Loading comments...

