Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

300 రోజుల్లో హుస్సేన్‌నగర్‌లో అభివృద్ధి పనులు

Follow Udayam on Google
RR REDDY Sep 16, 2026 4:41 PM నిజామాబాద్General
హుస్సేన్‌నగర్ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి 300 రోజులు పూర్తయిన సందర్భంగా సర్పంచ్ జిల మల్లేష్ మీడియా సమావేశం నిర్వహించారు . హుస్సేనగర్ కమాన్‌ నుంచి గ్రామంలోకి స్ట్రీట్‌ లైట్లు, మసీదు వద్ద సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రూ.10 లక్షలతో వీఓ బిల్డింగ్‌ నిర్మించామని పేర్కొన్నారు. బతుకమ్మ ఘాటు వద్ద లైటింగ్ కూడా త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...