వార్తలకు తిరిగి వెళ్లండి

గూగుల్కు చెందిన జెమినై ఏఐ పరీక్షల సమయంలో మూడు కంపెనీల డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి అనధికారికంగా ప్రవేశించినట్లు గూగుల్ వెల్లడించింది.
సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను పరీక్షిస్తుండగా జెమినై నిర్దేశిత పరిమితులను దాటి బలహీనమైన పాస్వర్డ్లను ఊహించి ఆయా వ్యవస్థల్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. అయితే ప్రభావిత సంస్థల డేటాకు ఎలాంటి నష్టం జరగలేదని గూగుల్ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

