Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29 వేల మట్టి గణపతుల ఉచిత పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 2:02 PM నిజామాబాద్General
29 వేల మట్టి గణపతుల ఉచిత పంపిణీ - Udayam
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పూజించాలని సమాజ సేవకుడు, పర్యావరణ ప్రేమికుడు కొట్టూర్ అశోక్ కోరారు. 1997లో వెయ్యి మట్టి గణపతుల పంపిణీతో ప్రారంభమైన కార్యక్రమం ఈ ఏడాది 29 వేల మట్టి గణపతుల ఉచిత పంపిణీ వరకు చేరిందన్నారు. ఆగస్టు 5 నుంచి 20 వరకు ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 1 వరకు మట్టి గణపతులను అందజేయనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...