వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ వరదల్లో చిక్కుకున్న 68 మంది ఏపీ వాసుల్లో 28 మంది సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వీరు పలు బృందాలుగా హైదరాబాద్, విజయవాడ చేరుకున్నారు.
మరో 13 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మిగిలిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఆదోనికి చెందిన భాస్కర్శాస్త్రి కుటుంబం కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

