Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100 రోజుల్లో 25 వేల కి.మీ బైక్ యాత్ర

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Jul 28, 2026 10:59 AM మంచిర్యాలతెలంగాణ
100 రోజుల్లో 25 వేల కి.మీ బైక్ యాత్ర - Udayam Digital
మందమర్రికి చెందిన సింగరేణి ఉద్యోగి ఐతరవేని హరీశ్ హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌పై 100 రోజుల్లో 25,416 కి.మీ ప్రయాణించి ప్రత్యేక గుర్తింపు పొందారు. భారత్‌తో పాటు భూటాన్‌లో పర్యటిస్తూ పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించారు. ఈ యాత్రలో 12 జ్యోతిర్లింగాలు, 4 ధామాలు, 16 శక్తిపీఠాలను దర్శించారు. లద్దాఖ్‌లోని ఉమ్లింగ్ లా రోడ్డుపై సాధారణ బైక్‌తో ప్రయాణించడం విశేషం. యాత్ర కోసం సుమారు రూ.90 వేలు వెచ్చించారు.

Comments

G
Loading comments...