వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి నిన్న కిడ్నాప్కు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాన్స్ను పోలీసులు 24 గంటల్లో గుర్తించి రక్షించారు. అనంతరం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చిన్నారిని అక్కున చేర్చుకున్న కుటుంబ సభ్యులు కుశల ప్రశ్నలు వేసి ఆనందం వ్యక్తం చేశారు. బాలుడిని సురక్షితంగా రక్షించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

