Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల విద్యుత్ అందించాలని వినతి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 09, 2026 3:34 PM నాగర్ కర్నూల్General
24 గంటల విద్యుత్ అందించాలని వినతి - Udayam
కల్వకుర్తి మండలం మార్చాలా, ఎల్లికట్ట గ్రామాల రైతులు బుధవారం విద్యుత్ కార్యాలయంలో నిరసన తెలిపి, అనంతరం స్థానిక విద్యుత్ ఏడి శంకరయ్యకు వినతి పత్రం అందజేశారు. రైతులు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఉంటుందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో 6 నుంచి 8 గంటలే వస్తుందని రైతులు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు.

Comments

G
Loading comments...