Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23వ రోజుకు చేరిన ఏఎన్‌యూ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల దీక్ష

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 6:42 PM గుంటూరుGeneral
23వ రోజుకు చేరిన ఏఎన్‌యూ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల దీక్ష - Udayam
ఆచార్య నాగార్జున వర్సిటీ ఒప్పంద అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల రిలే నిరాహార దీక్ష 23వ రోజుకు చేరింది. తమ సేవలను క్రమబద్ధీకరించి యూజీసీ పే స్కేళ్లు అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కే.రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌లకు వినతిపత్రాలు అందజేయగా... సమస్యను మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...