వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ వివాదం నేపథ్యంలో ప్రైవేట్ ఆస్తుల విషయంలో ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ వివాదం వెనుక కొందరు ప్రతిపక్ష నేతల కుట్ర కూడా ఉండొచ్చని సమీక్షలో సీఎం అభిప్రాయపడ్డారు.
కబ్జా భూములను 22ఏ నుంచి తప్పించేందుకే ఇలా చేసి ఉండొచ్చని సీఎం చెప్పారు. అన్ని జిల్లాల నుంచి 22ఏ జాబితాను తెప్పించాలని, ప్రస్తుత, గత పాలకుల హయాంలో చేర్చిన భూములపై స్పష్టమైన డేటా ఇవ్వాలని అధికారులను ఆదేశించ
Comments
Loading comments...

