Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో సర్వదర్శనానికి 18 గంటలు సమయం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 7:45 AM తిరుపతిGeneral
తిరుమలలో సర్వదర్శనానికి 18 గంటలు సమయం - Udayam
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకు క్యూలైన్లు విస్తరించాయి. నిన్న ఒక్కరోజే 73,285 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...