వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూపీహెచ్సీ రాజీవ్ నగర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది HPV వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ పనితీరుపై వివరించారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నిరోధానికి వ్యాక్సినేషన్
ఉపయోగపడుతుందన్నారు. 13-14 ఏళ్ల లోపు ఉన్న బాలికలు తప్పకుండా వేయించుకోవాలని సూచించారు.
PHM వెంకట రమణ, పాఠశాల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

