వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం జమ్ము స్వర్ణ సచివాలయంలో పింఛన్ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరితో దరఖాస్తు చేయించాలని అధికారులను ఆదేశించారు.
నమోదు, ఓటీపీ ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఈ నెల 18లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసి, 21లోగా పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

