Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి సురక్షిత భారత నిర్మాణం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 5:24 PM జాతీయంGeneral
2047 నాటికి ఆత్మనిర్భర్‌, వ్యూహాత్మకంగా సురక్షిత భారత నిర్మాణంలో రక్షణ రంగం కీలకమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఢిల్లీలోని డీఆర్‌డీఓ (DRDO) భవన్‌లో జరిగిన 'విమర్శ్ 2026' (DRDO-Industry Synergy Meet) సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...