వార్తలకు తిరిగి వెళ్లండి

2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని హర్యానాకు ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టారు. ఇతర రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
హర్యానా క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారని ఎంపీలు పేర్కొన్నారు.
Comments
Loading comments...
