వార్తలకు తిరిగి వెళ్లండి
2036 నాటికే భారత్లో 20% వృద్ధులు

భారత్లో 2050 నాటికి ప్రతి ఐదుగురిలో ఒకరు 60 ఏళ్లు పైబడిన వారే ఉంటారని 'లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా' వెల్లడించింది. దక్షణ భారతదేశంలో 2036 నాటికే ఈ జనాభా దాదాపు ఇరవై శాతానికి చేరుకుంటుందని తెలిపింది.
వృద్ధాప్యం వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు పెరగనున్నందున మారుతున్న జనాభాకు అనుగుణంగా ఆరోగ్య, ఉద్యోగ, సామాజిక భద్రతా చర్యలు చేపడితే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది.
Comments
Loading comments...