వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫుడ్ సెక్యూరిటీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణ 19వ వార్డులో కౌన్సిలర్లు ఏనుగుల లావణ్య రాజేందర్, కూతురు రాజేష్, కూతురు శేఖర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో రేషన్ డీలర్తో పాటు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

