వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఈనెల 18న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ఉదయం గ్రామాల్లోనూ జయంతి వేడుకలు జరుపుకోవాలని, సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమానికి జిల్లాలు, గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

