వార్తలకు తిరిగి వెళ్లండి

హరియాణాలోని ధనాఖుర్ద్ గ్రామానికి చెందిన భోలే భండారీ 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో భారీ మంచాన్ని రూపొందించారు. 900 కిలోల బరువున్న దీనికి 60 కిలోల ఇత్తడి వాడారు.
నాలుగు నెలల్లో రూ.4.25 లక్షలతో మంచం తయారైంది. అశోక స్తంభం ఆకృతిలో కాళ్లను తీర్చిదిద్దారు. దీనిని గులియా ఖాప్ చౌపాల్కు తరలించనున్నారు.
Comments
Loading comments...

