వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండల కేంద్రంలోని బురుజు వద్ద ఆదర్శ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు 16 ఏళ్లుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఏడాది రూ.15 వేలతో సిద్ధిపేటలో ఎనిమిది అడుగుల మట్టి గణనాథుడిని కొనుగోలు చేసినట్లు కమిటీ సభ్యుడు భాస్కర్రెడ్డి తెలిపారు.
సహజ రంగులతో విగ్రహాన్ని తయారు చేశారని, ప్రకృతి వనరుల పరిరక్షణే లక్ష్యంగా మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

