వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో రూ.15 లక్షల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజును సీబీఐ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల వ్యవహారంలో ఆయన లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు బాపిరాజుతో పాటు ప్రైవేటు వ్యక్తి శ్రీచందన్ను అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

