వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని 1, 2వ వార్డులకు మున్సిపల్ ఆధ్వర్యంలో చెత్త బండిని అందజేశారు. ఈ సందర్భంగా చెత్త బండికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే వాహనం సమకూర్చిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్,
కమిషనర్ కు కౌన్సిలర్లు మహేష్, మోతిలాల్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

