Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల ప్రజావాణికి 11 అర్జీలు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:04 PM నల్గొండGeneral
చిట్యాల ప్రజావాణికి 11 అర్జీలు - Udayam
చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ శాఖలకు చెందిన 27 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 11 అర్జీలు స్వీకరించారు. పంచాయతీరాజ్‌ 3, రెవెన్యూ 2, మున్సిపాలిటీ 3, విద్యుత్‌, వ్యవసాయ, వైద్య శాఖలకు ఒక్కో అర్జీ చొప్పున వచ్చాయి.

Comments

G
Loading comments...