వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ శాఖలకు చెందిన 27 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 11 అర్జీలు స్వీకరించారు.
పంచాయతీరాజ్ 3, రెవెన్యూ 2, మున్సిపాలిటీ 3, విద్యుత్, వ్యవసాయ, వైద్య శాఖలకు ఒక్కో అర్జీ చొప్పున వచ్చాయి.
Comments
Loading comments...

