Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 2:56 PM నిజామాబాద్General
11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి - Udayam
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన సిబ్బంది సోమవారం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ వారికి శుభాకాంక్షలు తెలియజేసి, కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పదోన్నతితో పోలీస్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...