Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 మంది అంతర్రాష్ట్ర ముఠా దొంగల అరెస్ట్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 09, 2026 6:55 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
11 మంది అంతర్రాష్ట్ర ముఠా దొంగల అరెస్ట్ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం పట్టణ హైవేపై దారిదోపిడీకి సిద్ధమవుతున్న 11మంది అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ హిందూపురం శివారులో శిరా–కొడిగెనహళ్లి NH-544-E రహదారి అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి 2 బొలెరో వాహనాలు, 6 ఆయుధాలు రూ. 8.5లక్షనగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...