Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1000 రోజులైనా ప్రజా సంక్షేమం శూన్యం కందాళ

Follow Udayam on Google
K.Venkatesh Sep 02, 2026 3:29 PM ఖమ్మంGeneral
1000 రోజులైనా ప్రజా సంక్షేమం శూన్యం కందాళ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. పాలేరు రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలంటూ ఓట్ల నాటకాలాడారని మండిపడ్డారు. తన తుది శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే జీవిస్తానన్నారు. ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి హామీలు నెరవేర్చకపోతే పాలేరు గడ్డపై పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...