వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రో ఇరిగేషన్ యూనిట్లను గిరిజన రైతులకు 100%, ఇతర రైతులకు 90% సబ్సిడీపై అందిస్తున్నట్లు పోలవరం కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. మార్కెట్లో ఒక యూనిట్ ధర రూ.2.18 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
700 మంది రైతులకు యూనిట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల రైతులు తమ వివరాలను సచివాలయంలో హార్టికల్చర్ అసిస్టెంట్కు అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

