Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 21, 2026 3:04 PM ఆదిలాబాద్General
యువత సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి - Udayam
యువత కంప్యూటర్‌, సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. ఉర్దూ భవన్‌లో కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం, పబ్లిక్‌ రీడింగ్‌ రూమ్‌ను శుక్రవారం ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులు సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ శిక్షణతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...