వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగొండ మండలం మావుటూరు వద్ద అనిల్ కుమార్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి నిప్పంటించారు.
పెనుగొండ మండలం మాడూరుకు చెందిన రామచంద్రప్ప కుమారుడు అనిల్ కుమార్ కియా పరిశ్రమలో పనిచేస్తున్నా డు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనిల్ కుమార్ తిరిగి రాలేదు. సోమవారం వ్యవసాయ పొలంలో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Loading comments...

