వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మండలం చల్గల్ గ్రామానికి చెందిన యువ రైతు పడకంటి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గడ్డం గంగారెడ్డి, అబ్బూరి మల్లేశం, నలువాల, మహేష్, సందీప్, రాములు, లింగం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

