వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండల చుక్కవలసకు చెందిన గేదల ఈశ్వరరావు ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆపరేషన్కు రూ.90 లక్షలు అవుతుందని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది.
ఈ విషయానికి సంబంధించి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యాయులు కొంతమంది తమ వంతుగా 30,000 రూపాయలను ఆ కుటుంబానికి అందజేశారు. కుటుంబ సభ్యులు వారికి అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

