వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ లబ్ధిదారులకు 43 లక్షల 94 వేల రూపాయల విలువైన 87 CMRF చెక్కులను అందజేసారు.
ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన 26 నెలలలోనే 3 కోట్ల చెక్కుల పంపిణి చేయడం జరిగిందన్నారు. ప్రజారోగ్యంపై మాకూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొంటోందని తెలిపారు.
Comments
Loading comments...

