వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం మూలిగూడ, గొరడ గిరిజన గ్రామాల రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ శనివారం గ్రామసభలో కీలక తీర్మానం చేశారు. రసాయనిక ఎరువులు వినియోగించరాదని నిర్ణయించారు.
యూరియా కొనుగోలు చేసిన నలుగురు రైతులు గ్రామసభ సమక్షంలో దానిని పారబోసి, ఇకపై సహజ ఎరువులనే వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రైతులు జీవామృతాన్ని తయారు చేశారు.
Comments
Loading comments...

