వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలకు కీలక సమయంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నామని, యాప్ విధానం మరింత సమస్యగా మారిందని ఆరోపించారు.
తమ గ్రామానికి కేటాయించిన యూరియాను స్థానిక రైతులకే అందించాలని, అధికారులు వెంటనే స్పందించి యూరియా కొరతను తీర్చాలని కోరారు .
Comments
Loading comments...

